Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోతాదుకి మించి ఉప్పు అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?

pink salt
, గురువారం, 5 అక్టోబరు 2023 (16:01 IST)
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి.
 
రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
 
కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది. పక్షపాతం వచ్చే ప్రమాదం సైతం వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉడకబెట్టిన శెనగలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?