మోకాళ్లు లేదా తొడల మధ్య దిండు పెట్టుకుని నిద్రించే అలవాటు వుందా?

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (21:00 IST)
కొంతమంది మోకాళ్లు లేదా తొడల మధ్య దిండు పెట్టుకుని నిద్రిస్తుంటారు. ఇలా రెండు కాళ్ల మధ్య దిండు పెట్టుకోవడం వల్ల పెల్విస్ సాధారణంగా ఉండి, వెన్నెముక విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుందని చెపుతున్నారు వైద్య నిపుణులు. వెనుక కణజాలం నుండి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. హెర్నియేటెడ్ డిస్క్ లేదా సయాటికా వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.

 
మోకాళ్ల మధ్య దిండు ఉంచడం వల్ల రాత్రిపూట మోకాళ్లను ఒకదానిపై ఒకటి ఉంచుకోవచ్చు. దిండు లేకుండా మోకాళ్లు ఒకదానిపై ఒకటి పెట్టుకుని నిద్రించినప్పుడు పిరుదులు, వెనుక భాగం ట్విస్ట్ అయ్యే అవకాశం తక్కువ. ప్రపంచంలోని వయోజన జనాభాలో దాదాపు ఇరవైమూడు శాతం మంది వరకు దీర్ఘకాలిక వెన్నునొప్పితో జీవిస్తున్నారు. దీనికి కారణం స్లీపింగ్ పొజిషన్‌. పేలవమైన నిద్ర భంగిమ కారణంగా వెన్నునొప్పి పట్టుకుంటుంది.

 
అసమాన స్థితిలో నిద్రించడం వల్ల వెన్నెముకలో ప్రతికూల నిర్మాణ మార్పులు సంభవిస్తాయని పరిశోధనలో తేలింది. కాళ్ళ మధ్య ఒక దిండుతో నిద్రించడం వలన వెన్నెముక యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Live Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో కాంగ్రెస్

Sangareddy: అన్నం పాత్రలో కాలు పెట్టి హాయిగా నిద్రపోయిన వాచ్‌మెన్

బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో ఎన్డీయే కూటమి

Cold Wave: తెలంగాణలో చలిగాలులు.. శని, ఆదివారాల్లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

తర్వాతి కథనం
Show comments