Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్ష అతిగా తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసా?

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (22:36 IST)
ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ అతిగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ద్రాక్ష మితిమీరి తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము.ద్రాక్షలో సాలిసిలిక్ ఆసిడ్ వుంటుంది, ద్రాక్షను మితిమీరి తింటే కడుపు గడబిడ అవుతుంది. ద్రాక్షలో క్యాలరీలు అధికంగా వుంటాయి, ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. గర్భం ధరించినవారు కూడా మోతాదుకి మించి ద్రాక్ష తింటే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వుంది.
 
మోతాదుకి మించి ద్రాక్షను తింటే 12 ఏళ్ల లోపు పిల్లలను ఇవి ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం వుంది.
ద్రాక్షలో లిపిడ్ ట్రాన్సఫర్ ప్రోటీన్ కారణంగా అధిక మోతాదులో తింటే అలెర్జీలు రావచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments