Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా టీ.. రోజుకో కప్పు సేవిస్తే?

పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను రసంగా పిండుకుని తాగితే.. శరీరం చల్లబడుతుంది. అలాగే రోజుకో కప్పు పుదీనా టీ సేవిస్తే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గుతార

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (14:23 IST)
పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను రసంగా పిండుకుని తాగితే.. శరీరం చల్లబడుతుంది. అలాగే రోజుకో కప్పు పుదీనా టీ సేవిస్తే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గుతారు. ఇక పెరుగు, మజ్జిగలో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. విటమిన్లూ, పోషకపదార్థాలున్న పెరుగును వర్షాకాలంలో మితంగా తీసుకోవాలి. 
 
అలాగే కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. శరీరం వేడైనట్లు అనిపిస్తే.. సబ్జాగింజల్ని నీటిలో అరగంట పాటు నానబెట్టి.. అందులో కాసింత నిమ్మరసాన్ని కలిపి తాగితే సరిపోతుంది. ఈ జ్యూస్ ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments