Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా టీ.. రోజుకో కప్పు సేవిస్తే?

పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను రసంగా పిండుకుని తాగితే.. శరీరం చల్లబడుతుంది. అలాగే రోజుకో కప్పు పుదీనా టీ సేవిస్తే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గుతార

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (14:23 IST)
పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను రసంగా పిండుకుని తాగితే.. శరీరం చల్లబడుతుంది. అలాగే రోజుకో కప్పు పుదీనా టీ సేవిస్తే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గుతారు. ఇక పెరుగు, మజ్జిగలో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. విటమిన్లూ, పోషకపదార్థాలున్న పెరుగును వర్షాకాలంలో మితంగా తీసుకోవాలి. 
 
అలాగే కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. శరీరం వేడైనట్లు అనిపిస్తే.. సబ్జాగింజల్ని నీటిలో అరగంట పాటు నానబెట్టి.. అందులో కాసింత నిమ్మరసాన్ని కలిపి తాగితే సరిపోతుంది. ఈ జ్యూస్ ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments