Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రెండేసి బొప్పాయి ముక్కలను తీసుకుంటే?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:21 IST)
రోజూ బొప్పాయిని తినండి.. ఒబిసిటీని తరిమికొట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణలు. రోజూ ఒకే ఒక్క ముక్క బొప్పాయిని తీసుకుంటే కాలేయ ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అజీర్తి సమస్యలుండవు. రోజూ ఆహారం తీసుకున్న అరగంట ముందు లేదా.. ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు బొప్పాయిని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. 
 
ఇంకా బొప్పాయి వేపుడును తీసుకుంటే కూడా ఒబిసిటీతో ఇబ్బందులు వుండవు. అధిక రక్తపోటు కలిగిన వారు.. నెలపాటు రోజూ రెండు బొప్పాయి ముక్కలను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం వుంటుంది. బొప్పాయి పండ్లను చిన్నారులు తీసుకుంటే.. వారిలో పెరుగుదల సులభమవుతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే బొప్పాయి గుజ్జును తేనేతో కలిపితో ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments