Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూనెలోని వెల్లుల్లి గుజ్జును కొంచెం అన్నంలో కలుపుకుని...?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (10:13 IST)
చాలామంది కీళ్ళనొప్పులు, నడుము నొప్పులతో తరచుగా బాధపడుతుంటారు. ఇటువంటివారు.. సులువుగా చికిత్సలు చేసుకుంటూ ఉపశమనం పొందవచ్చును. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటి చూర్ణాన్ని త్రికటు చూర్ణం అంటారు. ఈ చూర్ణం ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. దీనిని ఒక చెంచా వరకు తీసుకుని కొంచెం ఉప్పు కలుపుకుని పెరుగులో కలిపి తీసుకుంటే వాతపు వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి తగ్గిపోతుంది.
 
కరక్కాయల లోపలి గింజలు తీసేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 20 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలుపుకుని మజ్జిగతో తీసుకుంటే మలబద్దకం నివారణమవుతుంది. ఒక గ్లాసులో చిక్కటి గంజి తీసుకుని దాంట్లో ఒక చెంచా శొంఠి పొడిని కలిపి కొంచెం ఉప్పు వేసుకుని త్రాగితే కీళ్ళవాతం వారంరోజుల్లో తగ్గిపోతుంది. 
 
100 గ్రాముల వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి చిక్కటి రసం పిండి, కొంచెం నీరు పోసి బాగా దంచి రసం తీసుకుని ముందు తీసిన చిక్కటి రసంలో కలపాలి. దాంట్లో 100 గ్రాముల నూనె కలిపి పొయ్యిమీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నూనెలోని వెల్లుల్లి గుజ్జును కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే కీళ్ళవాతం, పక్షవాతం, మిగతా వాత వ్యాధులన్నీ నివారిస్తాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments