Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక బరువును తగ్గించే నారింజ పండ్లు.. రోజు వారీ డైట్‌లో చేర్చుకుంటే?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (16:44 IST)
నారింజ పండ్లతో అధిక బరువును తగ్గించుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. అధిక బరువు కలిగివున్నవారు ఎక్సర్‌సైజ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం మాత్రమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మనకి అనుకున్న ఫలితాలను తీసుకొస్తుంది. అందుకే నారింజను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవచ్చు. 
 
నారింజ పండ్లతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే ఈ పండుని తినడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సాధారణంగా అధిక బరువుకి కారణం జీర్ణ సమస్యలే. కాబట్టి.. జీర్ణసమస్యలకి చెక్ పెట్టే నారింజ పండు తినడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయి.. అధిక బరువు తగ్గుతుంది. 
 
నారింజ పండ్లల్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కాబట్టి వయసు మళ్ళిన వారు దీనిని తీసుకోవచ్చు. ముందు నుంచే ఈ పండ్లని తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. ఇతర కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చర్మం కూడా తాజాగా మెరుస్తూ ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments