Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక బరువును తగ్గించే నారింజ పండ్లు.. రోజు వారీ డైట్‌లో చేర్చుకుంటే?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (16:44 IST)
నారింజ పండ్లతో అధిక బరువును తగ్గించుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. అధిక బరువు కలిగివున్నవారు ఎక్సర్‌సైజ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం మాత్రమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మనకి అనుకున్న ఫలితాలను తీసుకొస్తుంది. అందుకే నారింజను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవచ్చు. 
 
నారింజ పండ్లతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే ఈ పండుని తినడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సాధారణంగా అధిక బరువుకి కారణం జీర్ణ సమస్యలే. కాబట్టి.. జీర్ణసమస్యలకి చెక్ పెట్టే నారింజ పండు తినడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయి.. అధిక బరువు తగ్గుతుంది. 
 
నారింజ పండ్లల్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కాబట్టి వయసు మళ్ళిన వారు దీనిని తీసుకోవచ్చు. ముందు నుంచే ఈ పండ్లని తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. ఇతర కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చర్మం కూడా తాజాగా మెరుస్తూ ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments