Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో పిక్క పట్టింది.. ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (22:54 IST)
నిద్ర పోతూ వుంటాం. అకస్మాత్తుగా కొందరిలో కాలి కండరాలు పట్టేస్తాయి. పిక్క పట్టేస్తుందని అంటుంటారు. ఈ పిక్క పట్టిందని ప్రాణం లేచిపోయినట్లనిపిస్తుంది. కాలి కండరాలు ఇలా పట్టేసినప్పుడు ఈ క్రింది విధంగా చేస్తే ఉపశమనం లభిస్తుంది.
 
1. త‌గినంత‌ పొటాషియం మన శరీరంలో లేక‌పోయినప్పుడు ఇలా జ‌రుగుతుంది. కనుక పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టిపండ్లు త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకుంటే ఈ సమస్య రాకుండా వుంటుంది.
 
2. తొడ కండ‌రాలు, కాలి పిక్క‌లు ప‌ట్టేసిన‌ప్పుడు ఆ ప్ర‌దేశంలో ఐస్ గ‌డ్డ‌లు క‌లిగిన ప్యాక్‌ను పెట్టుకోవాలి. అలా నొప్పి త‌గ్గేంత వ‌ర‌కు చేస్తే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
 
3. మరో చిట్కా ఏంటంటే... కొబ్బ‌రినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెల‌ను స‌మ‌భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా చేసి దాన్ని వేడి చేసి ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తూ సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో కండరాల నొప్పి తగ్గుతుంది.
 
4. ఇంకా... కొబ్బ‌రినూనె కొద్దిగా తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేసి ఆ మిశ్ర‌మాన్ని వేడి చేయాలి. దీన్ని గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments