Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూనెను పీల్చడానికి న్యూస్ పేపర్లు వాడొద్దు... వాటిని వాడండి..

గారెలు, బూరెలు, పూరీలు వంటి నూనె వంటకాలను నూనె పీల్చడానికి న్యూస్ పేపర్లపై వేయడం మంచిది కాదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ.. నూనెను పీల్చడానికి కోసం

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (09:56 IST)
గారెలు, బూరెలు, పూరీలు వంటి నూనె వంటకాలను నూనె పీల్చడానికి న్యూస్ పేపర్లపై వేయడం మంచిది కాదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ.. నూనెను పీల్చడానికి కోసం.. న్యూస్ పేపర్లను వాడటం మాత్రం మంచిది కాదని.. హానికరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎందుకంటే నూనె వంటకాలను పేపర్‌ మీద వేయగానే దాన్లోని న్యూస్‌ ప్రింట్‌ ఇంక్‌ కరగటం మొదలుపెడుతుంది. ఈ ప్రింట్‌ ఇంక్‌లోని గ్రాఫైట్‌ తినే పదార్థాల్లోకి చేరి నేరుగా శరీరంలోకి చేరుతుంది. గ్రాఫైట్ వల్ల మూత్రపిండాలు, కాలేయం, ఎముకలు, కణజాలంపై ప్రభావం చూపుతుంది. తద్వారా వీటి  పెరుగుదల దెబ్బతింటుంది. సాధారణంగా ఎలాంటి హానికారక పదార్థాన్నైనా మన శరీరం సహజసిద్ధంగానే విసర్జిస్తుంది.
 
కానీ గ్రాఫైట్‌ విసర్జింపబడకుండా శరీరంలో నిల్వ ఉండిపోతుంది. కాబట్టి అదనపు నూనెను వదిలించటం కోసం న్యూస్‌ పేపర్లకు బదులుగా టిష్యూ పేపర్లనే ఉపయోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి న్యూస్‌ పేపర్‌ను చదవటానికి మాత్రమే ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments