Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోతాదుకి మించిన చక్కెర ఆరోగ్యానికి చేసే చేటు ఇదే

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (21:35 IST)
చక్కెర లేదా పంచదారు. చక్కెరతో చేసిన బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. వీటిలో మోతాదుకి మించి చక్కెర శాతం అధికంగా వుంటుంది. ఇలాంటి చక్కెరలు చేసే అనారోగ్యం ఏమిటో తెలుసుకుందాము. కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌ల్లో కంటి కనపించకుండా చక్కెర దాక్కొని ఉంటుంది. అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే బరువు పెరగడానికి కారణం కావచ్చు.
 
చక్కెర అధికంగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం వుంది. మోతాదుకి మించిన చక్కెరతో డిప్రెషన్ ప్రమాదం పెరగవచ్చు.
 
తీపిని అతిగా తీసుకునే వారి చర్మం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. చక్కెరలు అధికంగా తీసుకుంటే కాలేయానికి కొవ్వు పట్టే ముప్పు పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments