Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారీరక శ్రమ తక్కువ-మానసిక ఒత్తిడి ఎక్కువ.. ఏం చేద్దాం?

కంప్యూటర్ల ముందు అదే పనిగా గంటలు గంటలు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూనే వున్నాయి. ఇలా కంప్యూటర్లకు అతుక్కుపోయే వారిలో ఒబిసిటీ సమస్య వేధిస్తుంది. అలా

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (16:36 IST)
కంప్యూటర్ల ముందు అదే పనిగా గంటలు గంటలు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూనే వున్నాయి. ఇలా కంప్యూటర్లకు అతుక్కుపోయే వారిలో ఒబిసిటీ సమస్య వేధిస్తుంది. అలా మీరు కూడా బరువు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటే.. అరగంట పాటు వ్యాయామం చేయాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మానసిక ఒత్తిడి అధికమవుతున్న తరుణంలో.. అరగంట పాటు వ్యాయామం చేయాలి. కుదిరితే కాసేపు పరిగెత్తాలి. లేదంటే నడవాలి. ఇలా చేస్తే మెదడు చురుగ్గా వుంటుంది. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది. అధిక రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. గుండె జబ్బులు దరిచేరవు. 
 
టైప్-2 మధుమేహం, కుంగుబాటు వంటివి నియంత్రణలో వుంటాయి. వ్యాయామం ఒత్తిడిని దూరం చేస్తుంది. స్కిప్పింగ్ చేయడం, ఏరోబిక్ చేయడం, స్విమ్మింగ్, జుంబా, కర్ర, తాడుతో చేసే వ్యాయామాలు చేసినా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇలా చేస్తే నాజూగ్గా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా వుండొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments