Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు తిన్న తర్వాత ఏ పదార్థాలను తినకూడదో తెలుసా? (video)

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (22:40 IST)
చేపలు తిన్న తర్వాత లేదా చేపలతో ఈ 7 ఆహారాలు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్యం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఆ వివరాలను చూద్దాం.
 
పెరుగు: చేపలు తిన్న తర్వాత పెరుగు తినకూడదు, ఎందుకంటే పెరుగులోని ప్రోటీన్ల మిశ్రమం విషపూరితం అవుతుంది.
 
మజ్జిగ : చేపలు తిన్న తర్వాత మజ్జిగ తాగకూడదు, ఇది చర్మ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
 
కాఫీ లేదా టీ: టీ-కాఫీలోని కెఫీన్ చేపలతో కలిసిపోయి విషపూరితంగా మారుతుంది, ఇది శరీరానికి హానికరం.
 
పాలు: చేపల్లో ఉండే పోషకాలతో పాటు పాలలో ఉండే పోషకాలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
 
ఐస్ క్రీం: వేడి చేపలతో కూడిన చల్లని ఐస్ క్రీం తినడం వల్ల తీవ్రమైన చర్మ సమస్యలు లేదా కడుపు సమస్యలు వస్తాయి.
 
మిల్క్ స్వీట్స్ : చేపలు తిన్న తర్వాత పాలతో చేసిన స్వీట్లను తినకూడదు.
 
చికెన్: చేపలు, చికెన్‌లో వివిధ రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
 
ఈ సమాచారం అవగాహనకై ఇవ్వబడింది. మరింత విపులంగా తెలియాలంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.6,585 కోట్లు- 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారులు

శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం నిజమే : ఈవో శ్యామల రావు

తెలంగాణ బస్సుల్లో క్యూఆరో కోడ్ చెల్లింపులు... చిల్లర సమస్యకు బైబై

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు

శ్రీవారి, అమ్మవారి ఫోటోలను తొలగిస్తారా, సర్వనాశనమైపోతారు: కేంద్ర మంత్రి శోభ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

ఇండస్ట్రీకి చెడ్డపేరు తెచ్చేవారిపట్ల జాగ్రత్త - కొత్త రూల్స్ పెట్టాలని సూచన : సి.కళ్యాణ్

అట్లీ బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్.. ముగ్గురు హీరోయిన్లలో..?

అనుష్క "ఘాటీ" సంగతులేంటి?.. అరుంధతిగా మమతా మోహన్‌ దాస్‌నే అనుకున్నారట!

ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా ధూం ధాం సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్

తర్వాతి కథనం
Show comments