Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (16:26 IST)
యువత ఎక్కువగా ఇష్టపడి తాగే ఎనర్జీ డ్రింక్స్‌కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూసాయి. సాధారణంగా ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వీటిని ఎక్కువగా సేవిస్తుంటారు. వీటిని తాగడం వల్ల వచ్చే శక్తిని పక్కనబెడితే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
 
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు 18-40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ని సేవించిన వారి గుండె స్పందనల్లో తీవ్రమార్పులు చోటు చేసుకున్నట్లు తేలింది. 
 
ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగిన వారి హృదయ స్పందనలు 6 మి.సె నుంచి 7.7 మి.సె ఉంటున్నట్లు గుర్తించారు. ఇది ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుంది కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ మానివేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments