Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (16:26 IST)
యువత ఎక్కువగా ఇష్టపడి తాగే ఎనర్జీ డ్రింక్స్‌కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూసాయి. సాధారణంగా ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వీటిని ఎక్కువగా సేవిస్తుంటారు. వీటిని తాగడం వల్ల వచ్చే శక్తిని పక్కనబెడితే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
 
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు 18-40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ని సేవించిన వారి గుండె స్పందనల్లో తీవ్రమార్పులు చోటు చేసుకున్నట్లు తేలింది. 
 
ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగిన వారి హృదయ స్పందనలు 6 మి.సె నుంచి 7.7 మి.సె ఉంటున్నట్లు గుర్తించారు. ఇది ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుంది కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ మానివేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments