Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్ కప్‌ల్లో టీ, కాఫీలు తాగుతున్నారా?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:52 IST)
పేపర్ ప్లేటులు, కప్‌లు ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త అవసరమంటున్నారు వైద్యులు. ఇవి రకరకాల రోగాలకు కారణమవుతున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం వుందట. ఈ ప్లాస్టిక్ కణాలు కడుపులో చేరడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత, దృష్టిలోపాలు, అలసట, చర్మ సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
కప్పుల్లో వుంటే బ్యాక్టీరియా కోసం పొట్టలో చేరి లేని పోని సమస్యలు తీసుకువస్తుందని వారు చెప్తున్నారు. ఇంకా కప్పులకు పూసే వాక్స్ ద్వారా వేడి వేడి ఛాయ్ అందులో పోయడంతో ఆ వాక్స్ కరిగి కడుపులోకి చేరుతుంది. 
 
ఇది చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్లకు తీసుకువస్తుంది. జీర్ణప్రక్రియ వ్యవస్థను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే థర్మాకోల్ కప్పులు కూడా వాడకూడదని.. అవి పాలియస్టర్ అనే పదార్థంతో తయారు చేస్తున్నారని..ఇది ఒక రకమైన ప్లాస్టిక్ అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments