Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో వాము కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:41 IST)
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటి వేసవి కాలంలో చల్ల చల్లని పెరుగును తింటే వచ్చే మజాయే వేరు. పెరుగు తీసుకోవడం వలన వేసవి తాపంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పెరుగుని కింద సూచించిన విధంగా ఉపయోగిస్తే.. కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.. 
 
కప్పు పెరుగులో కొద్దిగా నల్ల మిరియాల పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కడుపునొప్పితో బాధపడేవారు తరచు పెరుగులో వాము కలిపి తింటే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
 
నల్ల ఉప్పును బాగా పొడి చేసుకోవాలి. ఈ ఉప్పును కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. కప్పు పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తింటుంటే కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
 
పెరుగులో కొద్దిగా పసుపు, అల్లం కలిపి తినాలి. ఇలా చేయడం వలన శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలురకాల ఇన్‌ఫెక్షన్స్, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది.     

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments