పెరుగులో వాము కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:41 IST)
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటి వేసవి కాలంలో చల్ల చల్లని పెరుగును తింటే వచ్చే మజాయే వేరు. పెరుగు తీసుకోవడం వలన వేసవి తాపంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పెరుగుని కింద సూచించిన విధంగా ఉపయోగిస్తే.. కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.. 
 
కప్పు పెరుగులో కొద్దిగా నల్ల మిరియాల పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కడుపునొప్పితో బాధపడేవారు తరచు పెరుగులో వాము కలిపి తింటే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
 
నల్ల ఉప్పును బాగా పొడి చేసుకోవాలి. ఈ ఉప్పును కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. కప్పు పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తింటుంటే కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
 
పెరుగులో కొద్దిగా పసుపు, అల్లం కలిపి తినాలి. ఇలా చేయడం వలన శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలురకాల ఇన్‌ఫెక్షన్స్, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు ప్రాణాలు

జూలై 2027 గోదావరి పుష్కరాలు.. ముందుగానే పోలవరం పూర్తికి శరవేగంగా పనులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అభినవ కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం (video)

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

తర్వాతి కథనం
Show comments