Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు పిస్తా తినవచ్చా?

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (17:36 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి ఉత్తమమైన గింజధాన్యాలలో పిస్తా పప్పు ఒకటి. షుగర్ వ్యాధిగ్రస్తులకు పిస్తా ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చుతాయో తెలుసుకుందాము. పిస్తాపప్పులు సాధారణంగా ఆకలిని అరికడతాయి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
 
 
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు. పిస్తా మధుమేహాన్ని నిరోధించగల గింజ రకంగా పరిగణించబడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 50 గ్రాముల వరకు పిస్తాపప్పులను తీసుకోవచ్చు. అదే సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉప్పు కలిపిన పిస్తా తినకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments