Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ సీజన్‌లో సామాన్యులకు శుభవార్త ...

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:47 IST)
పండుగల సీజన్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం లేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు అంతర్జాతీయ సరఫరా బాగుందని, ఈ కారణంగానే పండుగల సీజన్‌లో ధరలు పెరగకపోవచ్చని పేర్కొంటున్నాయి. సోయాబీన్ పంట వర్షాకాలంగా దెబ్బతిన్నప్పటికీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీల ధరల్లో ఎలాంటి పెంపుదల కనిపించకపోవచ్చని తెలిపింది. అయితే, పండగ సీజన్ తర్వాత ఈ యేడాది డిసెంబరు నుంచి వచ్చే యేడాది మార్చి - ఏప్రిల్ వరకు ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. 
 
దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో నాన్ బాసమ్ తేయాకు పంటలు మంచి వర్షాలు పడకపోవడంతో తక్కువ వర్షాల కారణంగా బియ్యం ఉత్పత్తిపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆందోళన  వ్యక్తం చేస్తున్నాయని ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ర బీవీ మెహతా అన్నారు. సోయాబీన్, వేరుశెనగ పంటలకు రుతుపవనాలు కీలకం. దీని కారణంగా ధర పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని, అయితే, గత 10 రోజులుగా మంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారత్ పెద్ద ఎత్తున ఎడిబుల్ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటుందని దీనివల్ల ధాని ధరలు పెరగవని ఆదానీ విల్మార్ మేనేజింగ్ డైరెక్టర్ అంగ్షు మల్లిక్ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments