'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం..

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:31 IST)
'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి తిరుమల దేవస్థానం ప్రకటించింది. కోటి సార్లు గోవిందా గోవింద అని రాసి టీటీడీకి పంపాలని, అలా రాస్తే కుటుంబ సభ్యులను వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం సమావేశంలో నిర్ణయించారు. ఇంకా 10,01,116 సార్లు గోవింద అని రాస్తే ఒక్కరికే వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం తెలిపింది.
 
యువతలో సనాతన ధర్మం పట్ల, విలువ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకం రూపంలో యువతకు అందజేస్తామన్నారు. 
 
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం అంటే మతం కాదని, ఒక జీవన విధానమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments