అతడితో నీకు లింకుందని భర్తతో చెపుతామని బెదిరించి మహిళపై ఇద్దరు అత్యాచారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (20:34 IST)
హైదరాబాద్ నగరంలోని బోరబండలో దారుణం జరిగింది. ఓ వివాహితకు మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు యువకులు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బోరబండలో ఓ వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయాన్ని యాసీన్, ఇస్మాయిల్ అనే ఇద్దరు యువకులు పసిగట్టారు. ఆ తర్వాత ఆ విషయాన్ని వివాహిత చెప్పి కోర్కె తీర్చకపోతే భర్తకు చెపుతామని బెదిరించారు. దీనితో ఆమె వారికి లొంగిపోయింది. ఐతే వారి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో వివాహిత తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగింది.

 
వికారాబాద్ అడవుల్లో పురుగుల మందు తాగి అపస్మారకంలో వుండగా గమనించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహితపై బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేసిన యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments