Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఠాగూర్
బుధవారం, 21 మే 2025 (10:37 IST)
ఓ మహిళతో సహజీవనం చేస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలంటూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని అనపర్తి మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత భర్త 2016లో మృతిచెందారు. పి.నాగిరెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం పెరిగి సహజీవనం సాగించారు. ఆ మహిళ కుమార్తెను వివాహం చేసుకుంటానని ఆమెను వేధిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మరో బాలికను వివాహం చేసుకోగా వారికి ఓ బిడ్డ జన్మించింది. తర్వాత భార్యా బిడ్డలను వదిలేసిన నాగిరెడ్డి.. గతంలో సహజీవనం చేసిన మహిళ వద్దకు మళ్లీ వచ్చి ఆమె కుమార్తెతో పెళ్లి జరిపించాలంటూ ఇరువురిని కొడుతూ వేధించేవాడు. దీంతో పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశానని.. స్టేషన్ వద్ద నాగిరెడ్డి తల్లి తన కుమార్తెపై దాడిచేసి తీవ్రంగా కొట్టిందని వాపోయారు. 
 
అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించానని ఆమె తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments