Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతండ్రిని రంపంతో కసకసా కోసిన కిరాతక కొడుకు...

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (18:52 IST)
తన ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతండ్రిని ఓ కిరాతక కుమారుడు రంపంతో కసకసా కోసి చంపేశాడు. ఈ దారుణం ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దొనకొండ మండలం, ఇండ్ల చెరువు అనే గ్రామంలోని ఎస్సీ కాలనీలో పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. 
 
అయితే, ఈయన రెండో కుమారుడు మరిదాసు శనివారం మద్యం సేవించేందుకు తండ్రిని డబ్బులు ఇవ్వాలని కోరగా, తండ్రి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన మరిదాసు రాత్రి మద్యం సేవించి వచ్చి ఆ మత్తులో చెట్లు కోసే రంపంతో తండ్రిని హతమార్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి కసాయి కుమారుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments