Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చికి వెళ్లిన మహిళపై ఫాస్టర్ అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (12:35 IST)
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చర్చికి వెళ్లిన మహిళపై చర్చి ఫాస్టర్ అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలైన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం అధికార వైకాపాకు చెందిన ఓ కీలక నేతకు తెలియడంతో ఆ దారుణానికి రూ.40 వేలు వెలకట్టించాడు. ఈ దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంకు చెందిన ఓ ఫాస్టర్ చర్చికి వచ్చే వివాహితపై కన్నేశాడు. ఇంట్లో పని ఉందని తీసుకెళ్లి తాళాలేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు భర్తకు, తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు 7వ తేదీన ఇందుకూరుపేట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఫాస్టర్ వైకాపాలోని కీలక నేతను ఆశ్రయించారు. ఆయన కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలితో పాటు కుటుంబసభ్యులను బెదిరించారు. రూ.40 వేలు బాధితురాలికి, పోలీసులకు రూ.10 వేలు ఇచ్చేలా సర్పంచి ఆ పత్రంపై సంతకాలు చేయించారు. బాధిత కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments