Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చికి వెళ్లిన మహిళపై ఫాస్టర్ అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (12:35 IST)
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చర్చికి వెళ్లిన మహిళపై చర్చి ఫాస్టర్ అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలైన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం అధికార వైకాపాకు చెందిన ఓ కీలక నేతకు తెలియడంతో ఆ దారుణానికి రూ.40 వేలు వెలకట్టించాడు. ఈ దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంకు చెందిన ఓ ఫాస్టర్ చర్చికి వచ్చే వివాహితపై కన్నేశాడు. ఇంట్లో పని ఉందని తీసుకెళ్లి తాళాలేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు భర్తకు, తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు 7వ తేదీన ఇందుకూరుపేట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఫాస్టర్ వైకాపాలోని కీలక నేతను ఆశ్రయించారు. ఆయన కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలితో పాటు కుటుంబసభ్యులను బెదిరించారు. రూ.40 వేలు బాధితురాలికి, పోలీసులకు రూ.10 వేలు ఇచ్చేలా సర్పంచి ఆ పత్రంపై సంతకాలు చేయించారు. బాధిత కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments