Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో దారుణం .. భార్య, అత్తను నరికి చంపేసిన భర్త

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (12:13 IST)
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను కూడా ఓ కసాయి భర్త నరికి చంపేశాడు. ఈ దారుణం జిల్లాలోని కౌతాలం మండలం, బాపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక, టెక్కలికోటకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తికి కర్నూలు జిల్లాకు చెందిన మహాదేవి అనే యువతితో రెండు నెలల క్రితం వివాహమైంది. అయితే, భార్య మహాలక్ష్మిపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అత్తగారింటికి వచ్చిన రమేష్.. నిద్రపోతున్న భార్య, ఆయన అత్త హనుమంతమ్మను అత్యంత కిరాతకంగా చంపేశాడు. 
 
ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాలు ఉంచి తాళం వేసి కర్నాటకకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రమేష్ కోసం గాలించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments