Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో దారుణం .. భార్య, అత్తను నరికి చంపేసిన భర్త

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (12:13 IST)
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను కూడా ఓ కసాయి భర్త నరికి చంపేశాడు. ఈ దారుణం జిల్లాలోని కౌతాలం మండలం, బాపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక, టెక్కలికోటకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తికి కర్నూలు జిల్లాకు చెందిన మహాదేవి అనే యువతితో రెండు నెలల క్రితం వివాహమైంది. అయితే, భార్య మహాలక్ష్మిపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అత్తగారింటికి వచ్చిన రమేష్.. నిద్రపోతున్న భార్య, ఆయన అత్త హనుమంతమ్మను అత్యంత కిరాతకంగా చంపేశాడు. 
 
ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాలు ఉంచి తాళం వేసి కర్నాటకకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రమేష్ కోసం గాలించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments