Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

road accident
, గురువారం, 25 మే 2023 (13:39 IST)
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారితో సహా ముగ్గురు దుర్మరణం పాలైనారు. తీవ్రగాయాల కారణంగా వీరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి గాయాలైనాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు, క్షతగాత్రులు కోడవలూరు మండలం దామ్మెగుంటకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కుమార్తె..