Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూసైడ్ నోట్ రాయించుకునిమరీ కుమార్తెను ఉరితీసిన కసాయి తండ్రి

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (09:11 IST)
మహారాష్ట్రలో ఓ కసాయి తండ్రి కన్న కుమార్తెను ఉరేసి చంపేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడేముందు కుమార్తెతో సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత ఆమె మెడకు ఉరి వేసి చంపేశాడు. ఈ దారుణం నాగ్‌పూర్‌ జరిగింది. అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని కుమార్తెను చంపేశాడు. చివరకు సెల్‌ఫోనులోని ఫోటో ఆధారంగా పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. 
 
నాగ్‌పూర్‌కు చెందిన కూలీ పనులు చేసే ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిలో పెద్ద కుమార్తె (16) ఈ నెల 16వ తేదీన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చేసుకుని విచారణ చేపట్టారు. 
 
కుటుంబ సభ్యులు అందరివద్దా విచారణ జరిపారు. అయితే, మృతురాలి తండ్రిపై అనుమానం వచ్చి ఆయన మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా, అందులో బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు మెడకు తాడు బిగించుకుని స్టూల్‌పై నిలబడిన ఫోటో కనిపించింది. ఆ తర్వాత ఆ కసాయి తండ్రి వద్ద తమదైనశైలిలో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments