Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు షాక్ : టీడీపీలో చేరిన ప్రధాన అనుచరుడు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (08:53 IST)
మంగళగిరిలో నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరుడైన గొర్లె వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆర్కే విజయంలో ఈయన కీలక భూమికను పోషించారు. ఇపుడు వైకాపాకు రాజీనామా చేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
స్థానిక మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేశ్ సమక్షంలో వేణుగోపాల్ రెడ్డి పసుపు కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి తాడేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 
 
వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరడంపై లోకేశ్ స్పందిస్తూ, వైకాపాలో ఆత్మగౌరవలం లేకే చాలా మంది పార్టీని వీడి బయటకు వస్తున్నారని చెప్పారు. గంజాయి మత్తులో తాడేపల్లే మండలం మొత్తం నాశనమైందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments