Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు షాక్ : టీడీపీలో చేరిన ప్రధాన అనుచరుడు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (08:53 IST)
మంగళగిరిలో నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరుడైన గొర్లె వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆర్కే విజయంలో ఈయన కీలక భూమికను పోషించారు. ఇపుడు వైకాపాకు రాజీనామా చేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
స్థానిక మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేశ్ సమక్షంలో వేణుగోపాల్ రెడ్డి పసుపు కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి తాడేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 
 
వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరడంపై లోకేశ్ స్పందిస్తూ, వైకాపాలో ఆత్మగౌరవలం లేకే చాలా మంది పార్టీని వీడి బయటకు వస్తున్నారని చెప్పారు. గంజాయి మత్తులో తాడేపల్లే మండలం మొత్తం నాశనమైందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments