Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో ఐదుగురిని హత్య చేసిన కిరాతకుడు.. ఆ తర్వాత...

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (14:42 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ దారుణానికి పాల్పడిన కిరాతకుడు చేసిన తప్పును తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని సెంగంలో పళనిస్వామి (45) అనే రైతు గత కొంతకాలంగా ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈయనకు గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యా బిడ్డలను దారుణంగా గొడ్డలతో నరికి చంపేశాడు. మృతుల్లో భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. వీరిని త్రిష (15), మోనిష (14), శివశక్తి (6), భూమిక (9 నెలలు)గా గుర్తించారు. 
 
అయితే, మహిళ కొనఊపిరితో ఉండటాన్ని స్థానికులు గుర్తించి తిరువణ్ణామలై ఆస్పత్రికి తరలించగా, ఆమె కూడా మరణించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో తాను చేసిన తప్పును తెలుసుకున్న పళని తన పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments