Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనం

Advertiesment
fire accident
, బుధవారం, 30 నవంబరు 2022 (09:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఇంటిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా మేడంనగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
పోలీసులు కథనం మేరకు.. ఒక భవనంలో నివసిస్తున్న ఒక కుటుంబం వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనమైనట్లు సమాచారం.
 
అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. పక్కనే ఉన్న ఫర్నీచర్ దుకాణానికి కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాకుళం మద్యం దుకారణంలో చోరీ.. మద్యం బాటిళ్లు అపహరణ