Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (12:17 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌‍లో ఒక అమానవీయ ఘటన జరిగింది. వరుసకు కుమార్తె అయ్యే మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్మాత మర్మాంగాల్లో నొప్పిని భరించలేని ఆ  బాలిక జరిగిన విషయాన్ని కన్నతల్లికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న కామాంధుడి కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. రాటిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఉమ్మడి కుటుంబంతో నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు కాగా, ఈమె భర్త ఆర్నెల్ల క్రితం చనిపోయాడు. దీంతో పలు ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తన బిడ్డలను పోషించుకుంటూ అత్తారింటిలోనే ఉంటుంది. 
 
అయితే, గురువారం రాత్రి చిన్న కుమార్తె ఏడుస్తూ కనిపించింది. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపలేదు. దీంతో ఆ బాలిక మర్మాంగాల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి కుమార్తె మర్మాంగాన్ని పరిశీలించి, ఏం జరిగిందని అడిగింది. దీంతో పెద్దనాన్న తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం కోసం గాలిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments