Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్ బాలికను 12 గంటలపాటు నిర్బంధించి 8 మంది గ్యాంగ్ రేప్

rape
, ఆదివారం, 18 డిశెంబరు 2022 (20:25 IST)
మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. ఓ మైనర్ బాలికను మొత్తం 8 మంది యువకులు సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. 12 గంటల పాటు బాలికను నిర్బంధించిన అత్యంత దారుణంగా సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
ఈ బాలికను శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు బాలికను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక... శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సత్పతి పోలీసులు కేసు నమోదు చేసి ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిచ్చుపెట్టిన నాసికరకం షాంపు.. పెళ్లి రద్దు ... ఎక్కడ?