జనగామలో ప్రేమ జంట సెల్ఫీ సూసైడ్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (13:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో జనగామలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట సెల్ఫీ ఆత్మహత్య చేసుకుంది. ఈ జంట బలవన్మరణానికి పాల్పడేముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
పాలకుర్తి మండలం బిక్యానాయక్ తండాలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే... బిక్యానాయక్ తండాకు చెందిన గగులోతు రాజు (20), బానోతు దీపిన (16) అనే యువతీ యువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
దీంతో మనస్తాపానికు గురైన ఈ జంట... తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలోనే వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, దురదృష్టవశాత్తు ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

తర్వాతి కథనం
Show comments