Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను నిరూపించుకునేందుకు ప్రియుడి హెచ్.ఐ.వి రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (13:40 IST)
తన ప్రేమను నిరూపించుకునేందుకు ఓ ప్రియురాలు మూర్ఖత్వపు పని చేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు హెచ్.ఐ.వితో బాధపడుతున్న ప్రియుడి రక్తాన్ని ఎక్కించుకుంది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని సౌల్‌కుచి జిల్లాలో 15 యేళ్ళ బాలికకు ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్త్ ప్రేమగా మాడింది. ఇది చివరకు గాఢ ప్రేమగా మారింది. దీంతో ఆ అబ్బాయితో కలిసి ఆమె అనేక సార్లు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నచ్చజెప్పి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు తీసుకొచ్చారు. దీంతో ఆమె తన ప్రేమను మరింత బలంగా నిరూపించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆ తర్వాత ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా హెచ్.ఐ.వి.తో బాధపడుతున్న తన ప్రియుడి రక్తాన్ని సిరంజ్ ద్వారా బలవంతంగా బయటకు తీసింది. ఆ తర్వాత అదే రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకుంది. ఇపుడైనా తన ప్రేమను అర్థం చేసుకుని తన ప్రియుడితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులను ప్రాధేయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments