Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను నిరూపించుకునేందుకు ప్రియుడి హెచ్.ఐ.వి రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (13:40 IST)
తన ప్రేమను నిరూపించుకునేందుకు ఓ ప్రియురాలు మూర్ఖత్వపు పని చేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు హెచ్.ఐ.వితో బాధపడుతున్న ప్రియుడి రక్తాన్ని ఎక్కించుకుంది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని సౌల్‌కుచి జిల్లాలో 15 యేళ్ళ బాలికకు ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్త్ ప్రేమగా మాడింది. ఇది చివరకు గాఢ ప్రేమగా మారింది. దీంతో ఆ అబ్బాయితో కలిసి ఆమె అనేక సార్లు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నచ్చజెప్పి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు తీసుకొచ్చారు. దీంతో ఆమె తన ప్రేమను మరింత బలంగా నిరూపించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆ తర్వాత ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా హెచ్.ఐ.వి.తో బాధపడుతున్న తన ప్రియుడి రక్తాన్ని సిరంజ్ ద్వారా బలవంతంగా బయటకు తీసింది. ఆ తర్వాత అదే రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకుంది. ఇపుడైనా తన ప్రేమను అర్థం చేసుకుని తన ప్రియుడితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులను ప్రాధేయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments