Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం : బాలికపై హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:37 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఎయిడ్స్‌తో బాధఫడుతున్న కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ బాధితారులు స్వయానా ఆయన కుమార్తె కావడం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
సౌత్ ముంబైలోని బాంబే హాస్పిటల్‌లో సమీపంలో ఓ పూరిగుడిసెలో ఓ వ్యక్తి నివసిస్తున్నారు. ఈయన హెచ్ఐవీ పాజిటివ్‌తో బాధపడుతున్నాడు. అయితే, తనతో పాటు ఆ గుడిసెలో ఉండే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి కూడా హెచ్ఐవీతో బాధపడుతుంది. 
 
తల్లిలోని సమయంలో ఆ బాలికపై అత్యాచారం జరిగింది. అయితే, లైంగికదాడికి పాల్పడిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కామాంధుడు ప్రాధేయపడ్డాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments