Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదీ మన ప్రపంచం : రాజధాని లేని ఆంధ్రప్రదేశ్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (14:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనికి రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర మిగిలిపోయింది. "మన ప్రపంచం" సెమిస్టర్ -2 పుస్తకంలో ముద్రించిన భారతదేశ చిత్రపటంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముద్రించారు. ఈ పటంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానుల కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తిచారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కేవలం ఆంధ్రప్రదేశ్ అని చూపించి వదిలేశారు. 
 
అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఏపీ విషయంలో మాత్రం కేవలం రాష్ట్ర పేరు చెప్పి వదిలివేయడంతో ఉపాధ్యాయులు, విద్యావంతులు నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ మ్యాచ్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటపుడు ఏపీ గురించి ఏమని చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి 2021-21 సంవత్సరానికిగాను ముద్రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments