Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదీ మన ప్రపంచం : రాజధాని లేని ఆంధ్రప్రదేశ్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (14:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనికి రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర మిగిలిపోయింది. "మన ప్రపంచం" సెమిస్టర్ -2 పుస్తకంలో ముద్రించిన భారతదేశ చిత్రపటంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముద్రించారు. ఈ పటంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానుల కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తిచారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కేవలం ఆంధ్రప్రదేశ్ అని చూపించి వదిలేశారు. 
 
అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఏపీ విషయంలో మాత్రం కేవలం రాష్ట్ర పేరు చెప్పి వదిలివేయడంతో ఉపాధ్యాయులు, విద్యావంతులు నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ మ్యాచ్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటపుడు ఏపీ గురించి ఏమని చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి 2021-21 సంవత్సరానికిగాను ముద్రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments