Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక మార్కులు వేయిస్తానని విద్యార్థిని అక్కడ తాకిన అబ్జర్వర్

Webdunia
గురువారం, 12 మే 2022 (09:01 IST)
డిగ్రీ పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని పట్ల అబ్జర్వర్ ఒకరు పరీక్షా హాలులో అసభ్యంగా ప్రవర్తించాడు. అధిక మార్కులు వేయిస్తానని, మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తానని ప్రలోభానికి గురిచేసి ఆ విద్యార్థిని వక్షోజాలను తాకాడు. దీంతో ఖంగుతిన్న ఆ విద్యార్థిని పరీక్ష ముగిసిన తర్వాత జరిగిన విషయం కాలేజీ యాజమాన్యానికి, కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ అబ్జర్వర్‌కు దేహశుద్ధి చేశారు. 
 
దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ కామాంధుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగింది ఈ పరీక్షలకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేస్తున్న మాధవరెడ్డి అనే వ్యక్తి అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం జరిగిన డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్ష సందర్భంగా ఈ ఘటన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments