Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సాహితీవేత్త సి.నరసింహారావు కన్నుమూత

Webdunia
గురువారం, 12 మే 2022 (08:27 IST)
వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రచించిన ప్రముఖ సాహితీవేత్త, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు సి.నరసింహారావు ఇకలేరు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 73 యేళ్లు. బుధవారం అర్థరాత్రి పొద్దుపోయిన తర్వాత 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.
 
కాగా, ఈయన స్వగ్రామం కృష్ణా జిల్లాలోని పెదపాలపర్రు. 1948 డిసెంబరు 29వ తేదీన ఆయన జన్మించారు. హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. ఆయన మృతివార్త తెలిసిన అనేక మంది రాజకీయ, సామాజిక, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని తెలిపారు. కాగా, ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్, పంజాగుట్టలోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments