Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో దారుణం : ఏరోనిక్స్ కంపెనీ ఎండీ, సీఈవో దారుణ హత్య

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:21 IST)
దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనేక ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్‌లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హత్య చేశాడు. హద్దుమీరి కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్... తనతో పాటు తెచ్చుకున్న కత్తితో వీరిద్దరిని నరికాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఇతర ఉద్యోగులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిద్దరూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ఫెలిక్స్ పరారీలో ఉన్నాడు. 
 
కాగా, బెంగుళూరులోని అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్‌టెన్షన్‌లో ఈ కంపెనీ ఉంది. అయితే, ఫెలిక్స్ కూడా ఇటువంటి కంపెనీనే నిర్వహిస్తున్నాడు. తన బిజినెస్‌కు ఎరోనిక్స్ ఎండీ, సీఈవోలు ఆటంకం కలిగించడం వల్లే ఫెలిక్స్ ఈ దారుణానికి పాల్పడ్డాడని బెంగుళూరు డీసీపీ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments