Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో దారుణం : ఏరోనిక్స్ కంపెనీ ఎండీ, సీఈవో దారుణ హత్య

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:21 IST)
దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనేక ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్‌లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హత్య చేశాడు. హద్దుమీరి కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్... తనతో పాటు తెచ్చుకున్న కత్తితో వీరిద్దరిని నరికాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఇతర ఉద్యోగులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిద్దరూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ఫెలిక్స్ పరారీలో ఉన్నాడు. 
 
కాగా, బెంగుళూరులోని అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్‌టెన్షన్‌లో ఈ కంపెనీ ఉంది. అయితే, ఫెలిక్స్ కూడా ఇటువంటి కంపెనీనే నిర్వహిస్తున్నాడు. తన బిజినెస్‌కు ఎరోనిక్స్ ఎండీ, సీఈవోలు ఆటంకం కలిగించడం వల్లే ఫెలిక్స్ ఈ దారుణానికి పాల్పడ్డాడని బెంగుళూరు డీసీపీ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments