Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల వెల్లడి : తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:03 IST)
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత లేకపోవడం గమనార్హం. బీజేపీ ప్రకటించిన మూడు స్థానాల్లో గుజరాత్ నుంచి ముగ్గురు, వెస్ట్ బెంగాల్ నుంచి ఒకరు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి అనంత మహరాజ్, గుజరాత్ నుంచి బాబూభాయ్ జేసంగ్ భాయ్ దేశాయ్, కే శ్రీదేవ్ సిన్హ్ జాలాకు అవకాశం కల్పించారు. 
 
ఈ నెల 24వ తేదీన 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒకటి స్థానం చొప్పున ఎన్నికలు జరుగుతాయి. భారత్ విదేశాంగ శాఖామంత్రిగా ఉన్న జైశంకర్‌ను ఇప్పటికి గుజరాత్ నుంచి బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అయితే, బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments