Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల వెల్లడి : తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:03 IST)
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత లేకపోవడం గమనార్హం. బీజేపీ ప్రకటించిన మూడు స్థానాల్లో గుజరాత్ నుంచి ముగ్గురు, వెస్ట్ బెంగాల్ నుంచి ఒకరు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి అనంత మహరాజ్, గుజరాత్ నుంచి బాబూభాయ్ జేసంగ్ భాయ్ దేశాయ్, కే శ్రీదేవ్ సిన్హ్ జాలాకు అవకాశం కల్పించారు. 
 
ఈ నెల 24వ తేదీన 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒకటి స్థానం చొప్పున ఎన్నికలు జరుగుతాయి. భారత్ విదేశాంగ శాఖామంత్రిగా ఉన్న జైశంకర్‌ను ఇప్పటికి గుజరాత్ నుంచి బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అయితే, బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments