Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు ఇవ్వలేదనీ భార్యతో కలిసి కుమార్తెను చంపేసిన తండ్రి...

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (14:03 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో తన భార్యతో కలిసి కుమార్తెను హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలిక ఖుషి కుమారి (17) ఈ నెల 13వ తేదీన తన గదిలో ఉరేసుకున్న స్థితిలో కనిపించింది. ఉరికి వేలాడుతున్న సోదరిని చూసిన ఆమె సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ.6 లక్షలు ఇవ్వనందుకు తన తండ్రి, సవతి తల్లి కలిసి ఆమెను చంపేశారని ఆరోపించాడు. ఫిక్స్ చేసిన ఆ సొమ్ము త్వరలోనే మెచ్యూర్ కావాల్సివుంది. 
 
ఈ విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుని నిందితులను అరెస్టు చేశారు. కాగా, దీనిపై కేసు నమోదన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments