Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగ్ ఫ్రెండ్, ఇంటికి తీసుకొస్తే భార్యతో లింకు పెట్టుకున్నాడు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (19:16 IST)
వయస్సును పట్టించుకోలేదు. తనకంటే రెట్టింపు వయసున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వయస్సులో చిన్నవాడైనా నమ్మి ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టినందుకు ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో కాపురమే పెట్టాడు. చివరకు..

 
విశాఖపట్నం ఎండాడ ప్రాంతంలో నివాసముంటున్నారు శ్రీనివాసరావు, రాజమ్మ. శ్రీనివాసరావు రెవిన్యూ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. కూతురుకు పెళ్ళి చేశాడు. భార్యాభర్తలు మాత్రమే ప్రస్తుతం కలిసి ఉంటున్నారు. శ్రీనివాసరావు కల్లు తాగే అలవాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ పూటుగా మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు.

 
ఈ క్రమంలో లక్ష్మణ్ అనే 26 యేళ్ళ వ్యక్తి అతడికి పరిచయమయ్యాడు. ఇది కాస్త స్నేహంగా మారింది. తాగిన తరువాత లక్ష్మణ్‌ను శ్రీనివాసరావు అతని ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో రాజమ్మకు దగ్గరయ్యాడు లక్ష్మణ్. ఆమెను లోబరుచుకున్నాడు. సహజీవనం చేద్దామని తన ఇంటికి తీసుకెళ్లాడు.

 
దీంతో శ్రీనివాసరావు ఆగ్రహంతో ఊగిపోతూ లక్ష్మణ్‌తో గొడవకు దిగాడు. వీరి పంచాయతీ కాస్త పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. రాజమ్మ మాత్రం తను లక్ష్మణ్ తోనే ఉంటానని చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments