Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఫోన్ కాల్, పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే గోడకేసి కొట్టింది, అంతే....

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:04 IST)
తల్లి దారుణానికి తెగబడింది. నెల కూడా నిండని పసికందును తన చేతులతో చంపేసింది. ఈ దారుణం డిసెంబర్ 9న జరిగింది. ఐతే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

 
కొట్టాయంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 21 ఏళ్ల మహిళకు నవంబరు నెలలో మగశిశువును ప్రసవించింది. ఐతే ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రి చుట్టూ తిరుగాల్సి వచ్చింది. మరోవైపు భర్త ఆమెను విడిచి దూరంగా వుంటున్నాడు.

 
దాంతో మరో యువకుడు ఈమెకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతుండగా బిడ్డ బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. దాంతో కోపం పట్టలేక ఆ శిశువు తలను గోడకేసి కొట్టింది. అంతే.. బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

 
ఐతే ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఐతే బిడ్డ మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అతడికి వెనుక పుర్రెపై గాయాలున్నట్లు తేలింది. దీనితో బిడ్డ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments