Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వృద్దాప్య పెన్షన్ రూ. 2500

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (16:26 IST)
ఏపీ సర్కారు వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నూతన సంవత్సరం కానుకగా వృద్ధాప్య పెన్షన్ రూ.2250 నుంచి మరో 250 రూపాయలు పెంచి రూ. 2500 ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వెల్లడించారు.

 
గత 2019 ఎన్నికల సమయంలో వృద్ధాప్య పెన్షన్ నెలకి 3000 ఇస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి రూ. 2500 పింఛన్ ఇస్తామని తెలియజేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments