Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వృద్దాప్య పెన్షన్ రూ. 2500

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (16:26 IST)
ఏపీ సర్కారు వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నూతన సంవత్సరం కానుకగా వృద్ధాప్య పెన్షన్ రూ.2250 నుంచి మరో 250 రూపాయలు పెంచి రూ. 2500 ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వెల్లడించారు.

 
గత 2019 ఎన్నికల సమయంలో వృద్ధాప్య పెన్షన్ నెలకి 3000 ఇస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి రూ. 2500 పింఛన్ ఇస్తామని తెలియజేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments