Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడిదలతో సమానంగా చూస్తాం... ఆడవాళ్లతో బుద్ది చెప్పిస్తాం...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (15:02 IST)
ముపాళ్ళ‌లోనియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఈపూరు మండలం ముప్పాళ్ళలోని ఎస్సీ కాలనీలో  కుల క‌లం ఇది! వైసీపీ నేత‌ల‌పై ఫ్లెక్సీలు వెలిసిన ఉదంత‌మిది. గుంటూరు జిల్లా వినుకొండ వెలసిన ఈ ఫ్లెక్సిని చూసి, ప్ర‌జ‌లు ఔరా రాజ‌కీయం అని ముక్క‌న వేలేసుకుంటున్నారు. స్థానిక రాజ‌కీయ నేత‌ల చేతిలో మోసపోయిన వైసిపి కార్యకర్తల పేరుతో ఈ ప్లెక్సీ  ఏర్పాటయింది.
 
 
ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లు గ్రామాల్లో రాజ‌కీయ‌, సామాజిక కుంప‌ట్ల‌ను రాజేశాయి. అధికార వైసీపీ బ‌డా నేత‌లు త‌మ ఎస్సీ వ‌ర్గాల వారికి ఎన్నికలలో ఓట్లు కోసం వాడుకున్నార‌ని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను వదిలేశార‌ని స్థానిక వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

 
మమ్మల్ని అవమానపర్చిన వారికి తగు రీతిలో సమాదానం చెబుతాం. వైసిపి నేతలు మా కాలనీ జోలికి వస్తే  గాడిదలతో సమానంగా ఆడవాళ్లతో బుద్ది చెప్పిస్తాం అని ఈ ఫ్లెక్సీలు రాసారు. అంతే కాదు... నేత‌లు ఇక‌పై మా కాల‌నీల‌కు వ‌స్తే, గ‌ట్టిగా స‌మాధానం చెపుతాం అని కూడా హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments