Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ ట్యూబ్‌లో జ్యోతిషం చూసి భర్త తనకు దక్కడేమోనని వివాహిత ఆత్మహత్య

ఐవీఆర్
బుధవారం, 10 జనవరి 2024 (10:56 IST)
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అల్వాల్ ఇంద్రనగర్ లో విషాదం చోటుచేసుకున్నది. యూ ట్యూబ్‌లో వచ్చే ఓ జ్యోతిషం ఛానల్‌లో జ్యోతిష్యం ప్రకారం తన భర్తతో తను విడిపోవాల్సి వస్తుందని నమ్మిన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
ఇంద్రనగర్ లో నివాసం వుంటున్న రామకృష్ణ-భవిత భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమారుడు వున్నాడు. ఐతే భవితకు జ్యోతిష్యం అంటే పూర్తి నమ్మకం. ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన జ్యోతిష్యం ప్రకారం భర్తతో విడిపోతారని చెప్పారు. అదే నిజం అనుకుని నమ్మిన భవిత తన భర్తతో తనతో విడిపోతాడని ఊహించుకుని తట్టుకోలేక ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నది.
 
ఐతే తమ కుమార్తెది ఆత్మహత్య కాదనీ, అల్లుడే అదనపు కట్నం కోసం తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడంటూ రాముపై దాడి చేసారు. కానీ ఆమె మరణానికి తను కారణం కాదనీ, జ్యోతిషం పిచ్చితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని అతడు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments