పట్టాలు తప్పిన ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్.. మూడు భోగీలు...?

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (10:41 IST)
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ మీదకి వస్తుండగా రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 
 
ఈ ఘటనలో పది మంది ప్రయాణీకులకు గాయాలైనాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టంకు సంబంధించి ఇంకా వివరాలు వెలువడలేదు. 
 
ఇంజన్‌తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నాంపల్లి నుంచి రైళ్ల రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments