Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్.. మూడు భోగీలు...?

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (10:41 IST)
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ మీదకి వస్తుండగా రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 
 
ఈ ఘటనలో పది మంది ప్రయాణీకులకు గాయాలైనాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టంకు సంబంధించి ఇంకా వివరాలు వెలువడలేదు. 
 
ఇంజన్‌తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నాంపల్లి నుంచి రైళ్ల రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments