Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త హైబీపీ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణం: తట్టుకోలేక భార్య ఆత్మహత్య

ఐవీఆర్
బుధవారం, 10 జనవరి 2024 (10:26 IST)
హైదరాబాద్ ధూల్ పేట పరిధిలో మంగళ్ హాట్ లో విషాదం చోటుచేసుకున్నది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
రహీంపురకి చెందిన 36 ఏళ్ల అమన్ కుమార్ ధూల్ పేటకి చెందిన 31 ఏళ్ల అత్మితతో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే గచ్చిబౌలిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అమన్ గత నెల 26 రాత్రి హైబీపీ వచ్చింది. దీనితో అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణంతో అస్మిత తీవ్ర మనస్థాపానికి గురైంది. 
 
గత పదిహేను రోజులుగా అతడి ఫోటోను ఎదురుగా పెట్టుకుని బాధపడుతూ వచ్చింది. ఆమెను పుట్టింటివారు తమ ఇంటికి తీసుకుని వచ్చారు. ఐతే భర్త మరణాన్ని తట్టుకోలేని అస్మిత నిన్న సాయంత్రం ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments