Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో నిర్భయ - కారులోనే టెన్త్ విద్యార్థిని అత్యాచారం

Webdunia
శనివారం, 16 జులై 2022 (10:18 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు ఢిల్లీ వసంత విహార్‌లోని మార్కెట్‌లో బాధిత బాలిక పదో తరగతి చదవుతోంది. ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి కారులో ఎక్కించుకున్నారు. నిందితులు ఇద్దరితో పాటు బాలిక స్నేహితుడు కూడా వారితో ఉన్నాడు. 
 
కొంతదూరం వెళ్లిన తర్వాత మహిపాల్‌పూర్ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తీసుకొచ్చి జనసంచార ప్రాంతంలో వదిలిపెట్టారు. 
 
దీనిపై బాధితారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments