Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్‌లో దారుణం : 11 యేళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 28 జులై 2022 (16:56 IST)
నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 11 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గత నెల 19వ తేదీన తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌ పట్ణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. ఈమె తల్లిదండ్రులు ప్రతిరోజు కూలి పనికి వెళ్తారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రధాన నిందితుడు కర్గంకర్ ​.. జూన్​ 19న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిపి సామూహిక అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత కొంత డబ్బును ఇచ్చి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. అక్కడి మూడు రోజులు తర్వాత.. ప్రధాన నిందితుడి మరికొంతమంది స్నేహితులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలా పలుమార్లు అత్యాచారం చేశారు. అయితే అనుమానం వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా.. బాలిక మొత్తం చెప్పేసింది. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments