ఇంగ్లాండ్లో వచ్చే నెలలో ఆరంభమ్యయే ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు ప్రపంచకప్ ఆడనుంది. అలాగే రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
దినేష్ కార్తీక్, విజయ శంకర్, ధావన్, కేఎల్ రాహుల్, ధోనీ, కేదార్ చాహల్, పాండ్యాకు జట్టులో చోటు దక్కింది. ధోనీతో పాటు రెండో వికెట్ కీపర్గా దినేష్ కార్తీక్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కి కూడా జట్టులో చోటు లభించింది.