Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఓవర్లలోనే పని కానించేసేట్లున్నారుగా... భారత్ బౌలర్లను ఉతికేస్తున్నారు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:37 IST)
భారత్ ఫీల్డింగ్, బ్యాటింగ్ చెత్తచెత్తగా మారిపోయిందా? అస్సలు ఏమాత్రం పుంజుకోని స్థితిలోకి వెళ్లిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం న్యూజీలాండుతో భారత్ ఆడుతున్న టీ20 మ్యాచ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. టీమిండియా చెత్త బ్యాటింగ్ చేసి కేవలం 110 పరుగుల స్వల్ప విజయాన్ని న్యూజీలాండ్ ముందు వుంచింది.
 
ఇక ఇప్పుడే బరిలోకి దిగిన న్యూజీలాండ్ బ్యాట్సమన్లు టీమిండియా బౌలర్లను ఉతికేస్తున్నారు. 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసారు. పరిస్థితి చూస్తుంటే 15 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించేట్లు కనబడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

తర్వాతి కథనం
Show comments