Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఓవర్లలోనే పని కానించేసేట్లున్నారుగా... భారత్ బౌలర్లను ఉతికేస్తున్నారు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:37 IST)
భారత్ ఫీల్డింగ్, బ్యాటింగ్ చెత్తచెత్తగా మారిపోయిందా? అస్సలు ఏమాత్రం పుంజుకోని స్థితిలోకి వెళ్లిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం న్యూజీలాండుతో భారత్ ఆడుతున్న టీ20 మ్యాచ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. టీమిండియా చెత్త బ్యాటింగ్ చేసి కేవలం 110 పరుగుల స్వల్ప విజయాన్ని న్యూజీలాండ్ ముందు వుంచింది.
 
ఇక ఇప్పుడే బరిలోకి దిగిన న్యూజీలాండ్ బ్యాట్సమన్లు టీమిండియా బౌలర్లను ఉతికేస్తున్నారు. 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసారు. పరిస్థితి చూస్తుంటే 15 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించేట్లు కనబడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments