Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఓవర్లలోనే పని కానించేసేట్లున్నారుగా... భారత్ బౌలర్లను ఉతికేస్తున్నారు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:37 IST)
భారత్ ఫీల్డింగ్, బ్యాటింగ్ చెత్తచెత్తగా మారిపోయిందా? అస్సలు ఏమాత్రం పుంజుకోని స్థితిలోకి వెళ్లిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం న్యూజీలాండుతో భారత్ ఆడుతున్న టీ20 మ్యాచ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. టీమిండియా చెత్త బ్యాటింగ్ చేసి కేవలం 110 పరుగుల స్వల్ప విజయాన్ని న్యూజీలాండ్ ముందు వుంచింది.
 
ఇక ఇప్పుడే బరిలోకి దిగిన న్యూజీలాండ్ బ్యాట్సమన్లు టీమిండియా బౌలర్లను ఉతికేస్తున్నారు. 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసారు. పరిస్థితి చూస్తుంటే 15 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించేట్లు కనబడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

తర్వాతి కథనం
Show comments